ఆసియా మొత్తానికీ వరి ప్రధాన పంట. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ప్రజలకు అదే ప్రధాన ఆహారం. భారత్లో వరి ప్రధాన ఆహారమే కాదు.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కూడా. అలాంటి పంట ఇప్పుడు తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోంది. దిగుబడులు భారీగా తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? భవిష్యత్లో ఈ సమస్య మరింత పెరుగుతుందా?
#Rice #Climatechange #Paddy #IPCC #COP27
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source